
‘మీ వస్తువులకు మీరే బాధ్యులు’ ఓటీటీలో కన్నడ క్రైమ్ డ్రామా!
పబ్లిక్ తో ముడిపడి ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లినా, ‘మీ వస్తువులకు మీరే బాధ్యులు’ అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వాక్యాన్ని టైటిల్ గా తీసుకుని కన్నడలో రూపొందిన సినిమానే ‘నిమ్మ వస్తుగళిగే
పబ్లిక్ తో ముడిపడి ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లినా, ‘మీ వస్తువులకు మీరే బాధ్యులు’ అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వాక్యాన్ని టైటిల్ గా తీసుకుని కన్నడలో రూపొందిన సినిమానే ‘నిమ్మ వస్తుగళిగే
ప్రముఖ నటి రష్మిక మందన్న తన అభిమానులకు ఓ ఆసక్తికరమైన సవాల్ విసిరారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన పోస్టర్ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆమె, ఆ సినిమా టైటిల్ను ఊహించమని
అన్నమయ్య జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు ఆ పార్టీ నేతలపై కేసు నమోదైంది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో బాణసంచా పేల్చడం వల్ల ఓ వ్యక్తి
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ తన బ్యాటింగ్తో క్రికెట్ ఆటకు కొత్తదనాన్ని
మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, ఇందుకోసం
భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్, వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయానం విజయవంతంగా కొనసాగుతోంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆయన ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నారు. నేటి సాయంత్రం నాటికి అంతర్జాతీయ
తెలంగాణలోని గద్వాల జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కీలక వివరాలు వెల్లడించారు. వివాహమైన నెల రోజులు కూడా గడవకముందే భార్య ఐశ్వర్య
కళ్ల ముందే ఘోర ప్రమాదం.. లారీ, ట్యాంకర్ ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలతో క్లీనర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. వెంటనే స్పందించి సాయం అందించాల్సిన స్థానికులు మాత్రం మానవత్వం మరిచి లారీలోని
Quick Links
WhatsApp us