
ఈ నెల 25న జేసిఐ జోన్ 4, రీజియన్ C, మిడ్కాన్ చైతన్యం 2025 కార్యక్రమం
14 ఏళ్ల నుండి 40 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులకు వారి లక్ష్యాల సాధనకు అనుభవజ్ఞుల చే దిశ నిర్దేశం చేసేలా జెసిఐ సహకరిస్తుందని సభ్యులు జోన్ వైస్ ప్రెసిడెంట్ చైతన్య, వైజాగ్
14 ఏళ్ల నుండి 40 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులకు వారి లక్ష్యాల సాధనకు అనుభవజ్ఞుల చే దిశ నిర్దేశం చేసేలా జెసిఐ సహకరిస్తుందని సభ్యులు జోన్ వైస్ ప్రెసిడెంట్ చైతన్య, వైజాగ్
సినీ ప్రపంచంలోప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ నామినేట్ అయింది. ఢిల్లీలో ఈ నెలాఖరున జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం విశాఖ తూర్పునియోజకవర్గంలోని ఆరిలోవ ట్రస్ట్ కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, నిరుపేదల మధ్య ఈ వేడుకలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయిలో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు సైతం చంద్రబాబుకు బర్త్ డే
విశాఖలోని వర్కింగ్ జర్నలిస్టు గుండెకి ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, విశాఖ విద్యాదాత, కంచర్లవర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, ఎస్-ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు రూ.50 వేలు గుండె
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ పై వెళుతుండగా పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో రోడ్డు పక్కన విగతజీవుడిగా పడి ఉండడం సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చాట్ జీపీటీ ఆఫర్ చేస్తున్న ఘిబ్లీ స్టూడియో ఫీచర్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ప్రముఖులు సైతం ఒక్కొక్కరుగా ఘిబ్లీ సాయంతో తమ ఫొటోలను యానిమే స్టయిల్లోకి మార్చుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే
దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ పనులు, చీర బిజినెస్లో బిజీగా ఉండి మర్చిపోయారో లేకపోతే అన్ని పనలు చేస్తున్నందున డబ్బులు టైట్ గా ఉన్నాయో కానీ తన ఇంటికి కరెంట్ బిల్లు కట్టడం లేదు. చూసి
జాతీయ మీడియా సంస్థలు ఇచ్చే ఒపీనియన్ పోల్స్ , పవర్ లిస్టులకు ప్రాతిపదిక ఉండదు కానీ.. తనకు అనుకూలంగా ఉంటే వాటిని ప్రచారం చేసుకునేందుకు రాజకీయ నేతలు ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఇండియన్ ఎక్స్
విశాఖపట్నం MVP కాలనీలోని ఉషోదయ కార్యాలయంలో, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KWJWA) ఆధ్వర్యంలో మరియు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్
Quick Links
WhatsApp us