నేను కూడా ఘిబ్లీ ట్రెండ్ లోకి ఎంట్రీ ఇచ్చాను: సీఎం చంద్రబాబు

Picture of Victory Media Tv

Victory Media Tv

చాట్ జీపీటీ ఆఫర్ చేస్తున్న ఘిబ్లీ స్టూడియో ఫీచర్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ప్రముఖులు సైతం ఒక్కొక్కరుగా ఘిబ్లీ సాయంతో తమ ఫొటోలను యానిమే స్టయిల్లోకి మార్చుకుంటున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ఘిబ్లీ గ్యాంగ్ లో చేరానని ప్రకటించగా… తాజాగా తాను కూడా ఎంట్రీ ఇచ్చానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Leave a Comment

Leave a Comment